ఏపీలో ఇటీవల ప్రారంభమైన ఉచిత బస్సు పథకం కారణంగా బస్సులో సీట్ల కోసం మహిళా ప్రయాణీకుల మధ్య గొడవ జరిగింది.
విజయనగరం నుంచి కొత్తవలస వెళ్లే బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది